తెలంగాణ రైతులకు షాక్! పంట సాగు లేని భూములకు రైతు భరోసా కట్ చేయనున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం పంట సాగు జరుగుతున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి గత కొద్ది నెలలుగా శాటిలైట్ ఆధారిత వ్యవసాయ భూముల సర్వే నిర్వహిస్తోంది. … Read more